full staffing

    Bihar : 100 శాతంతో…ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు ఓపెన్

    June 21, 2021 / 07:29 PM IST

    ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23వ తేదీ నుంచి నూరు శాతం సిబ్బందితో కార్యాలయాలు తెరిచేందుకు అనుమతినిస్తామని సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు.

10TV Telugu News