Home » Gadwal
పెట్రోల్ బంకులో పెట్రోల్ కి బదులు నీళ్లు రావడం కలకలం రేపింది. కొందరు వాహనదారులు పెట్రోల్ కొట్టించుకుని బయలుదేరారు. అయితే, కాసేపటికే వాహనాలు ఆగిపోవడంతో కంగుతిన్నారు. మెకానిక్ షాపులకు పరుగులు తీశారు. అక్కడ అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. బండ
తెలంగాణ రాజకీయాలలో మెల్లగా హీట్ మొదలవుతుంది. ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసి..
young man died walking on railway track : ఒక యువకుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇయర్ ఫోన్లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న యువకుడు హాయిగా పార్కులోనో ఇంట్లోనో వింటే హాయిగా ఉండేది. అదేమి కాకుండా నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళటంతో రైలు �
tension for two mlas in jogulamba district: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నడిగడ్డ రాజకీయాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతం.. విభిన్న సంస్కృతులు, ఆచారాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడి నేతలకు పట్టింపులు సైతం అదే స్థా�
ఫేస్ బుక్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఫేస్బుక్ చాటింగ్.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది.
మహిళా సంకల్ప దీక్షను మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ విరమించారు. మద్యాన్ని నిషేధించాలని ఈమె రెండు రోజుల పాటు దీక్ష చేశారు. 2019, డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం దీక్షను ముగించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోం�
వెల్దుర్తి మృతులకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ దగ్గర శనివారం (మే 11, 2019)న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులందరూ జోగులాంబ గద్వాల జిల్లా రామాపురం వాసులు. దీంతో గ్�
కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్కొక్క నేత జారిపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు..మాజీ నేతలు పార్టీకి రాం..రాం చెబుతూ ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. దీనితో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు TRS వైపు మొగ్గు చూప�
జోగుళాంబ గద్వాల: జనవరి 5 గద్వాలలోని వేణుగోపాల్ అపార్ట్మెంట్లో దొంగతనానికి ప్రయత్నించిన చెడ్డీగ్యాంగ్ ముఠాలోని సభ్యులను గద్వాల పోలీసులు గుజరాత్ లో అరెస్టు చేశారు. సీసీ కెమెరాలో లభించిన ఆధారాలతో, సైబరాబాద్ పోలీసుల సహకారంతో, వీరిని గుజరాత�