Home » GHMC Elections
https://youtu.be/BUnEmy6X-Fc
Chiranjeevi GHMC elections : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ హీరో చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీక్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికాసేప�
Record Sale of Liquor Crossing Thousand Crore : గ్రేటర్ ఎన్నికల్లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. పది రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడు పోయింది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన రోజు నుంచే అమ్మకాల గ్రాఫ్.. రోజు రోజుకు అమాంతం పెరిగిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వా
GHMC voter verdict : ఈసారి బల్దియా పీఠంపై ఓటర్లు ఎవర్ని కూర్చోబెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. గతంలో రెండు పర్యాయాలు ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారు. ఓ సారి కాంగ్రెస్కు కట్టబెడితే.. మరోసారి టీఆర్ఎస్కు చాన్స్ ఇచ్చారు. 2016లో జరిగిన ఎన్నికల్లో ఏ పార�
KTR right to vote : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. మంత్రి కేటీఆర్ క్యూలైన్ లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్ లోని 8 వ నెంబర్ పోలింగ్ బూత్ లో మంత్రి ఓటు వేశారు. నేతలంతా ఒక్కొక్కొరిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోబుతున�
Greater Hyderabad Elections : బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. GHMC పరిధిలోకి వచ్చే హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా బలగాలను మోహరించింది. మొత్తం 51 వేల 500ల మంది పోలీస�
గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పద్దతులు పాటిస్తున్నారు. ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. 2020, డిసెంబర్ 01వ తేదీ మంగళవారం..గ్రేటర్
Hyderabad Citizens Leaving : రోడ్డు బాగాలేకపోతే మేయర్ను తిడుతాం.. మ్యాన్హోల్ ఓపెన్ ఉంటే కార్పొరేటర్ను కడిగిపారేస్తాం. మరి మంచి కార్పొరేటర్ను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందా? లేదా..? వరుసగా సెలవులు వచ్చాయని.. ఉద్యోగులు, విద్యావంతులు ఓటేయకుండా సొంతూళ్
ghmc elections 2020 : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఓటు వేసేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రీని తరలించారు అధికారులు. 2020, డిసెంబర్ 01వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. కోవ�
GHMC elections SEC Parthasarathy : గ్రేటర్లో ముగిసిన ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి నిముషం వరకూ హోరాహోరీ ప్రచారం సాగింది. ఎన్నికల ప్రచారం సార్వత్రిక ఎన్నికలను తలపించింది. చివరి నిముషం వరకూ ఓటర్ల కరుణ కోసం నేతలు పాట్లు పడ్డారు. రోడ్షోలు, పబ్లిక్ మీటింగ్లతో హ