Home » godavari river
తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన తెలంగాణ వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని మ
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. 24 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 50 మంది ప్రయాణికుల
తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నంలో ప్రమాదం చోటు చేసుకుంది. పాపికొండలు పర్యటనకు బయల్దేరిన 61మంది ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. మత్స్యకారులు వెంటనే గమనించడంతో 14 మందిని కాపాడారు. రెస్యూ టీం సహాయంతో ప్రయాణికుల్లో మొత్తం 24 మందిని ప్రాణా
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లైఫ్ జాకెట్లు ధరించిన 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 49 మంది గల్లంతయ్యారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్�
కోనసీమకు వరద ఉధృతి తాకింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కోనసీమ నదీ పాయల్లో వరద పోటెత్తుతోంది. పి.గన్నవరం (మండలం) కనకాయలంక కాజ్ వే నీట మునిగిపోయింది. కనకాయలంక, చాకలిపాలెం, నాగుల్లంక గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు బంగా�