Home » Govt Employees
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. డియర్నెస్ అలోవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR)ను 3శాతం పెంచుతూ.. 31శాతం నుంచి 34శాతానికి చేసినట్లు వెల్లడించింది.
ఉద్యోగుల డీఏ సుమారుగా 10.01 శాతం పెరగనుండగా.. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ వర్తంచనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏ అకౌంట్ లో జమ కానుంది.
హెచ్ఆర్ఏలో కోత వద్దంటున్న ఉద్యోగులు..!
ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 6, జనవరి 7 తేదీల్లో ప్రత్యేక సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం. కుటుంబంతో క్వాలిటీ టైం గడపమంటూ.. అత్తారింటికి లేదా పుట్టింటికి వెళ్లే వాళ్లు హాయిగా...
సీఎం ఆదేశాల మేరకు మళ్లీ కసరత్తు చేస్తున్నామని తెలిపారు. పీఆర్సీతో బడ్జెట్ పై పడే భారాన్ని అంచనా వేస్తున్నామని, ఈ క్రమంలో పీఆర్సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారని చెప్పారు.
ఏపీలో ఆసక్తికరంగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్నది కుప్పం ఎన్నికల ఫలితాల కోసమే.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుతోంది. ఇప్పటికే గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. వాయుకాలుష్య నివారణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పీఆర్సీ నివేదికపై ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా..
సీఎం పదవికి రాజీనామా చేసినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యడియూరప్ప తన పదవి నుంచి తప్పుకునే క్రమంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.చివరినిమిషంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కొన్ని వర్గాలకు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించింది.