Home » GVL Comments
ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరిగిపోయిందని, బుల్డోజర్స్తో ఎత్తితే కానీ అవినీతి పోదని అభిప్రాయపడ్డారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు. రాబోయే రోజుల్లో బీజేపీ రోడ్మ్యాప్పై, రాష్ట్ర రాజకీయాలపై పార్టీలో చర్చించామని చెప్పారు