Home » Head Master Chiranjeevi Thrash Students
హైదరాబాద్ జామై ఉస్మానియాలోని ప్రభుత్వ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్కూల్ కి ఆలస్యంగా వచ్చారనే కారణంతో స్కూల్ హెడ్ మాస్టర్ చిరంజీవి పదో తరగతి విద్యార్థులను చితకబాదాడు. గొడ్డును బాదినట్లు వారి బాదాడు.