Home » heart attack
MLA Nomula Narsimhaiah died : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గుండె పోటుతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (డిసెంబర్1, 2020) మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. 2014 ఎన్ని�
Kapil Dev suffers heart attack: లెజెండరీ భారత క్రికెటర్ కపిల్ దేవ్ గుండెపోటుకు గురయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు అయిన కపిల్దేవ్కు గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చ
heart attacks In women: గుమ్మడిలా గుండెపట్టుకొని కుప్పకూలిపోయే సీన్స్ ఎక్కువగా మగాళ్ల గురించే చూపిస్తారు. ఆడవాళ్లకు అసలు హార్ట్ ఎటాక్ వస్తుందనికూడా చాలామంది అనుకోరు. నిజానికి, మగాళ్లతో పోలిస్తే హార్ట్ ప్రొబ్లమ్స్ ఆడవాళ్లకు తక్కువే. లేటెస్ట్ రిపోర్ట్ ప�
sarcastic puts you at a heart attack: నాకు వెటకారం ఎక్కువ. పక్కవాళ్లను ఆటిపట్టించడం నాకు సరదా..ఇలా చాలాగొప్పలు చెప్పుకొంటారు. కాకపోతే మరీ వెటకారం ఎక్కువైతే ఒంటికి మంచిదికాదని అంటున్నారు సైంటిస్ట్లు. వెటకారంగా మాట్లాడేవాళ్లు, ఇరిటేట్ చేసేవాళ్లు తొందరగా చనిపోయే �
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ సీనియర్ నటుడిని చిత్ర పరిశ్రమ కోల్పోయింది. సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. మంగళవారం(సెప్టెంబర్ 8,2020) తెల్లవారుజామున గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూల�
Car driver fined Rs 11,000 : కుయ్..కుయ్ అంటూ రోడ్డు మీదకు అంబులెన్ వస్తే.. ఏం చేస్తారు. వెంటన వాహనాన్ని సైడ్ తీసుకోవడమో, పక్కకు ఆపివేసి..అంబులెన్స్ కు దారి ఇస్తాం. కానీ కొంతమంది..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఓ వ్యక్తి చేసిన పనికి నిండు ప్రాణం బలైంది. ఫలితంగా ఆ
ఓ టీవీలో జరిగిన చర్చలో పాల్గొని ఇంటికి వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి (53) కన్నుమూశారు. హాట్ హాట్ గా సాగిన చర్చ కారణంగా..ఆయన తీవ్ర వత్తిడికి లోనై చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని �
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను విశాఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం(జూలై 21,2020) తుదిశ్వాస విడిచారు. జనార్ధన్ విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మ�
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. సూడాన్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికురాలు గుండె పోటుతో మరణించింది. హైదరాబాద్ లో క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయుంచుకునేందుకు సూడాన్ కు చెందిన హుయిబా మహ్మద్ త
గుండెపోటుతో మరణించిన అన్న మృతదేహాన్ని చూసి తమ్ముడు అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతిలో చోటుచేసుకుంది. సిద్ధాంతికి చెందిన 55 ఏళ్ల రాచమల్ల సుదర్శన్ జీహెచ్ఎంసీలో స్విమ్మింగ్ కోచ్గా పన