High security to the Tirumala Sri Venkateswara temple

    అయోధ్య తీర్పు : తిరుమల శ్రీవారి ఆలయానికి భారీ భద్రత

    November 9, 2019 / 03:58 AM IST

     రామ జన్మభూమి అయోధ్య వివాదంపై తీర్పు రానుంది. దీంతో తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 30మంది మంది క్విక్ సరెస్పాన్స్ టీమ్ తో పాటు 300లమంది అక్టోపస్ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. తిరుమల కొండ కి

10TV Telugu News