Himachal Governor

    దత్తన్నకు గవర్నర్ పదవి

    September 1, 2019 / 06:08 AM IST

    బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

10TV Telugu News