Hotel Murali Fortune

    ఏపీ పొలిటిక్స్‌లో ఉత్కంఠ : బీజేపీతో దోస్తీకి జనసేన సిద్ధం!

    January 16, 2020 / 05:59 AM IST

    ఏపీ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు విజయవాడకు చేరుకున్నారు. 2020, జనవరి 16వ తేదీ గురువారం హోటల్ మురళీ ఫార్చ్యూన�

10TV Telugu News