Hyderabad citizen

    శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి

    April 22, 2019 / 03:33 PM IST

    శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి మణికొండకు చెందిన మాకినేని శ్రీనివాసబాబుగా తెలుస్తోంది. అయితే పేలుళ్లు జరిగే సమయానికి సినీ నటుడు శివాజీ రాజా కొలంబోలో ఉండాల్సింది. చివరి నిమ�

10TV Telugu News