Home » IND vs ENG 5th T20I
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ 64 హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 80 హాఫ్ సెంచరీతో కుమ్మేశారు.