Home » India extends travel
భారత్ లో దేశవ్యాప్తంగా మరో 12 ప్రాంతాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం (జనవరి 30,2020)నెలకొల్పింది. ఇప్పటికే ఏడు విమానాశ్రయాలలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను నెలకొల్పారు. ఈ క్రమంలో విదేశాల నుంచ