Home » India Weather Report
నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. రాబోయే ఐదురోజుల పాటు రెండు తెలుగు ర�
కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయంటోంది వాతావరణ శాఖ. ఎముకలు కొరికే చలి.. ప్రజలకు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.