Home » india
మేడ్చల్- మల్కాజ్గిరిలో అరుందతి ట్రస్ట్, మేడ్చల్లో సిఎంఆర్ ట్రస్ట్, వరంగల్లో ఫాదర్ కొలంబో ట్రస్ట్, హైదరాబాద్లో నీలిమా ట్రస్ట్ల ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానుండగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోని కాలేజీలు ప్రభుత్వమే �
లండన్లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
డీఆర్డీఓ ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపింది.
9Years Of Modi Government – K Laxman: సమాజంలోని అన్నివర్గాలను తాము కలుస్తున్నామని, తొమ్మిదేళ్ల ప్రధాని మోదీ పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ తెలగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఆస్ట్రేలియాలోని ఓవల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది.
ఇటీవల కాలంలో ఎంతోమంది జానపద కళాకారులు జీవనోపాధిని కోల్పోయారు. అద్భుతమైన టాలెంట్ ఉన్నా ఆదరణ లేక .. తమ కళను వదిలిపెట్టలేక అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై సారంగి వాయిస్తున్న ఓ కళాకారుడి పరిస్థితి చూసి దేశంలో జానపద కళాకారుల దుస్థితిని ప్రశ్నిస్�
అరగంట తర్వాత తనను కొందరు బయటకు తీశారని చెప్పారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
ఐపీసీ సెక్షన్ 124ఏ అమలును నిలిపివేస్తూ 2022 మే 11న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 124ఏను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం అంతకు�
రద్దు అయ్యే కాలేజీల లిస్టులో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కూడా ఉంది.వీటితో పాటు అసోం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, , త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా నిబంధనలు పాటించని కాలే�