Home » india
మోదీ ప్రభుత్వం పదే పదే రాజ్యాంగ ఔచిత్యాన్ని అగౌరవపరుస్తోంది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజంగా కుదించబడింది. కేవలం ఎన్నికల కోసం దళిత, గిరిజన వర్గాల నుంచి భారత రాష్ట్రపతిని కేంద్రం ఎన్నుకున్నట్లు కని�
Beer shower: పిచ్చి పీక్స్కు చేరింది
కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది. మే 28(2023)న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. 2020డిసెంబర్లో సెంట్రల్ విస్తటకు భూమి పూజ చేశారు ప్రధాని మోదీ
ఈ మోడల్ కేంద్రంగా నిర్వహించిన ప్రదర్శనలో తయ్బ్ మెహతా, జరీనా, నస్రీన్ మొహమెదీల కలెక్షన్తో పాటుగా మ్యూజియం కలెక్షన్ ఒక శతాబ్దానికి పైగా విస్తరించి ఉంది. దీనితో పాటు సమకాలీన చిత్రనిర్మాత అమిత్ దత్తా తీసిన టచ్ ఎయిర్ చిత్రం కూడా ఉంది
తాజాగా నమోదైన రక్షణ రంగంలోని ఉత్పత్తుల విలువ 1.06 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇంకా మరికొన్ని ప్రైవేటు రక్షణ సంస్థల నుంచి డేటా వస్తే మరింత పెరుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 2021-22లో 95,000 కోట్ల రూపాయలతో పోలిస్తే 2022-23లో రక్షణ ఉత్పత్త
ఒకవేళ బ్యాంకులో రూ.2 వేల నోట్లను తీసుకోకపోతే ఏంటి సంగతన్న విషయంపై కూడా ఆర్బీఐ వివరణ ఇచ్చింది.
వినియోగదారులకు రూ.2 వేల నోట్ల ఇవ్వకూడదని బ్యాంకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
శ్రీచంద్ పర్మానంద్ హిందూజ భార్య మధు హిందూజ కూడా నాలుగు నెలల క్రితమే కన్నుమూశారు.
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఓ రాష్ట్రంలో గెలిచాక మరో రాష్ట్రంపై దృష్టి. కాంగ్రెస్ మహా సముద్రంలో మరిన్ని రాష్ట్రాలు...?