India's Vice President

    ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్

    September 29, 2020 / 09:39 PM IST

    గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కరోనా వైరస్ మహమ్మారితో పరిస్థితి భారత్‌లో ఇంకా తీవ్రంగానే ఉంది. దేశ హోంమంత్రి అమిత్ షా మరియు అనేక ఇతర పెద్ద నాయకుల తరువాత, ఇప

10TV Telugu News