Home » initiates construction of Rama Mandiram..milk and banana food for 27 years
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 81 సంవత్సరాల వృద్ధురాలు గత 27 ఏళ్ల నుంచి దీక్ష చేస్తోంది. కేవలం పండ్లు, పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ దీక్షను చేస్తోంది. ఆమె పేరు ఉర్మిళా చతుర్వేది.ఆమెది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లోని విజయ నగర్. సంస్కృత