INTERNET

    మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్

    December 10, 2019 / 02:57 AM IST

    హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇకపై మెట్రో ప్రయాణికులకు ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి రానుంది. మెట్రో రైల్లో కంటిన్యూగా ఇంటర్నెట్ పొందేందుకు

    కశ్మీర్ ప్రజల వాట్సప్ ఖాతాలు తొలగింపు

    December 6, 2019 / 07:43 AM IST

    జమ్మూ కశ్మీర్ ప్రజలకు చెందిన వాట్సప్ ఖాతాలను ఆ సంస్ధ తొలగించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా గత నాలుగు  నెలలుగా  అక్కడ ఇంటర్నెట్ సేవలనుకేంద్రం నిలిపి వేసింది. వాట్సాప్‌ కంపెనీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ ఖాతా అయినా 120 రోజుల వరకు యా�

    పసిప్రాయం పట్టుతప్పుతోంది : పిల్లలకు సురక్షితమైన ఇంటర్నెట్ అందించలేమా?

    November 30, 2019 / 07:42 AM IST

    చిన్నారులపై ఇంటర్నెట్ ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతోంది. రెండేళ్లకే పసి హృదయాలను స్మార్ట్ ఫోన్లు ప్రభావితం చేస్తున్నాయి. చదువులు కంటే ఇంటర్నెట్ పైనే ఎక్కువగా ఆసక్తి పెంచుకుంటున్నారు. స్నేహితులతో ఆడుకోవాల్సిన పసి వయస్సులో ఆన్ లైన్ గేమ్స్

    యోగి ఆదిత్యనాథ్ కుక్క కూడా సెలబ్రిటీనే

    November 25, 2019 / 03:23 PM IST

    కుక్కలకు కూడా సెలబ్రిటీ హోదా దక్కేస్తుంది. కొన్నేళ్లుగా కుక్కలకు, పిల్లులకు ఇనిస్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేసి హైప్ తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పెంపుడు కుక్కకు సెలబ్రిటీ హోదా దక్కేసింది. ఆదిత్యనాథ్‌తో కలిసి దిగి

    దుమ్ములేపుతున్నారుగా: టిక్ టాక్‌లో డూప్ సెలబ్రిటీలు

    November 24, 2019 / 02:14 PM IST

    వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం టిక్ టాక్ లో వైరల్ గా మారిన వీడియోలు, ఫన్నీ వీడియోలు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. దీంతో ఏ మాత్రం పోలికలు ఉన్నా వాళ్ల అభిమాన తారలను అనుకరిస్తూ వీడియోలు చేసేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దగ్గర్నుంచి మధు�

    పరీక్షా కేంద్రంలో తల్లులు.. పసిబిడ్డలను లాలించిన పోలీసులు

    November 12, 2019 / 12:36 PM IST

    పోలీసుల్లోని మానవత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఈ ఫొటో. తల్లులు పరీక్ష రాయడానికి వెళ్తే పసిబిడ్డలను సంరక్షిస్తూ నిల్చొన్నారు పోలీసులు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. టీచర్ ఎలిజెబిలిటీ టెస్టు(టెట్) అర్హత పరీక్ష రాసేందుకు ఇద్దరు తల్లులు

    కశ్మీర్ లో 3నెలల్లో 10వేల కోట్ల వ్యాపార నష్టం

    October 27, 2019 / 03:18 PM IST

    ఈ ఏడాది ఆగస్టు-5,2019న కేంద్రప్రభుత్వం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ఈ మూడు నెలలో 1,000కోట్ల వ్యాపార నష్టం జరిగినట్లు ఓ ట్రేడ్ బాడీ తెలిపింది. కాశ్మీర్ లోయలో పరిస్థితి ఇంకా సాధారణం కానందున నష్టాల స�

    కశ్మీర్ లో పోస్ట్ పెయిడ్ మెబైల్ సర్వీసుల పునరుద్దరణ

    October 14, 2019 / 07:12 AM IST

    జమ్మూకశ్మీర్ లో మెబైల్ సేవలపై ఆంక్షలు ఎత్తివేశారు. 72 రోజుల తర్వాత ఇవాళ(అక్టోబర్-14,2019) కశ్మీర్ వ్యాలీలో పోస్ట్ పెయిడ్ మొబైల్(అన్నినెట్ వర్క్ లు) సర్వీసులు పునరుద్దరించబడ్డాయి. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్ర�

    అమెజాన్ సంచలనం : 3 వేల ఉపగ్రహాల ప్రయోగానికి రెడీ

    April 5, 2019 / 04:03 AM IST

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ వ్యాపారంలో సాటిలేని మేటిలేని సంస్థగా పేరొందిన అమెజాన్ అంతరిక్షంలో కూడా తన మార్క్ ను చూపించేందుకు రెడీ అవుతోంది. తన వ్యాపార అవసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించాలని అదికూడా భార�

    ఎడిట్ బటన్‌పై ట్వీట్ వార్: ట్విట్టర్‌కు వికీపీడియా బర్త్‌డే విషెస్ 

    March 23, 2019 / 02:12 PM IST

    ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సర్వీసు ట్విట్టర్ పుట్టి మార్చి 21 నాటికి 33ఏళ్లు. 2006 మార్చి 21న శాన్ ఫ్రాన్సిస్ కోలో జాక్ డోర్సే క్రియేట్ చేశారు. అప్పటినుంచి 13ఏళ్లుగా ట్విట్టర్ తమ యూజర్లను ఆకట్టుకుంటోంది.

10TV Telugu News