Home » jagananna saashwata bhoo hakku
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకం చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.