'jayad medal

    మోడీకి అరుదైన గౌరవం: యూఏఈ అత్యున్నత పురస్కారం  

    April 4, 2019 / 08:56 AM IST

    మన ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యంత అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) దేశపు అత్యంత అరుదైన పురస్కారమైన ‘జయాద్ మెడల్’ను ప్రకటించింది. భారత్-యూఏఈ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు మోదీ చేసిన కృషికి గానూ ఈ అవార్డు�

10TV Telugu News