Telugu News » KA Pal Fire
జగన్ మోహన్ రెడ్డి ఏపీని అప్పుల కుప్పగా మార్చారు. ఆయనగారి చెల్లెలు షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టి అక్కడ ఉద్దరిస్తారట అంటూ ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఎద్దేవా చేశారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లను పార్టీ నుంచి సస్పెండ�