kadapa congress leader gangi reddy commits suicde

    కరోనా సోకిందనే మనస్తాపంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య

    August 25, 2020 / 10:25 AM IST

    కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే మనస్తాపంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్నారు. యర్రగుట్ల మండలం సున్నపురాళ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ నేత గంగిరెడ్డి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆసుపత్రి నుంచి ఒంటరిగా వ�

10TV Telugu News