Home » Kakinada JNTU Ragging
ఏపీలోని కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతం మళ్లీ కోరలుచాచింది. ఓ విద్యార్దిని 11మంది సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ చేశారు. దీంతో 11మంది విద్యార్దులపై సస్పన్షన్ వేటు వేశారు.