Home » Kamal Haasan
రిలీజ్ విషయంలో పోటీపడుతున్నారు హీరోలు. ఎట్టి పరిస్తితుల్లో రిలీజ్ డేట్ నుంచి తగ్గేదే లేదంటున్నారు. అందుకే జనవరి నుంచి మొదలై సమ్మర్, ఫెస్టివల్స్, ఇయర్ ఎండ్ ఇలా స్టార్ హీరోల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోల వరకూ సినిమాల రిలీజ్ కి డేట్స్...........
1996లో తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు(ఇండియన్) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 26 సంవత్సరాల తర్వాత 2022 లో ఈ సినిమాకి సీక్వెల్ మొదలుపెట్టారు. కానీ కొంతభాగం షూట్ చేసి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇండియన్ 2 షూటింగ్ శర�
మనం ఇప్పుడు RRR సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో అవార్డులు సాధిస్తుందని మురిసిపోతున్నాం. కాని ఒకప్పుడు ఆయన చేసిన చాలా సినిమాలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాయి. అంతర్జాతీయంగా అవార్డులు సాధించాయి. మన RRR సినిమాని....................
ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలకు మంచి దశ నడుస్తోంది. న్యూ జెనరేషన్ ఆడియన్స్ ను వీళ్ళను ఏ మేరకు రిసీవ్ చేసుకోగలరనే డౌట్స్ కు చెక్ పెడుతూ అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నారు............
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక �
ప్రస్తుతం కమల్, శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. కమల్ 234వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్-2’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్ప�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ నగర వీధుల్లో యాత్ర ఉత్సాహంగా సాగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికి.. �
తమిళనాడులో ఎంకేఎం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నటుడు కమల్ హాసన్ కూడా శుక్రవారం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనబోతున్నాడు. ఢిల్లీలో ఆయన ఈ యాత్రకు హాజరవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ప్రముఖ తమిళ సినీ నిర్మాత కె మురళీధరన్ గుండెపోటుతో గురువారం రాత్రి తమిళనాడులోని తన స్వస్థలమైన కుంభకోణంలో కన్నుమూశారు. ఈయన గతంలో తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. లక్ష్మీ మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి.................