Home » Kangana Ranaut
చాలా కాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భారతీయ జనతా పార్టీకి తీవ్రమైన మద్దతు ప్రకటిస్తున్న కంగనా.. రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీ తరపున పోటీ చేస్తారని చాలా కాలంగానే వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఇన్ని రోజులు ఖండిస్తూ వచ్చిన కంగనా.. తాజా�
కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం ప్రస్తుతం యావత్ దేశాన్ని ఊపేస్తుంది. సినిమాలో కంటెంట్ కరెక్ట్గా ఉంటే, ఎలాంటి భాషలో అయినా ఆడియెన్స్కు కనెక్ట్ అవుతుందని మరోసారి ఈ చిత్రం ప్రూవ్ చేసింది. తాజాగా కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింద�
టాలీవుడ్లో రీసెంట్గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన ‘సీతా రామం’ ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. �
ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల నామినేషన్స్ లో కంగనా నటించిన తలైవి సినిమా కూడా ఉంది. దీంతో కంగనా స్పందిస్తూ.. ''అవార్డులు ఇవ్వడంలో నిజాయితీ, కనీస విలువలు పాటించని ఇలాంటి అవార్డులకు నేను ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్నాను. ఈ అవార్డుని నేను................
తాజాగా కంగనా అస్వస్థతకు లోనైంది. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోట్లేదు. వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించగా ఆమెకు డెంగ్యూ ఉన్నట్లు తేలింది. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా షూట్ కి వచ్చి తన పనులు చేస్తుంది. దీంతో సినిమా నిర్మాణ సంస్థ..............
బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ సినిమాల్లో ప్రయోగాలు చేయడంలో దిట్ట. ఇటు స్టార్స్ తో రొమాన్స్ చేస్తూనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లో లీడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పిస్తుంది. రెండు దశాబ్ధాల కెరీర్ లో కంగనా
తాజాగా ‘ధాకడ్’ సినిమా గురించి కంగనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''మా నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్ముకోలేదు. ఆలాంటి వ్యాఖ్యలని ఆయనే స్వయంగా ఖండించారు. సినిమా గురించి చేసిన వ్యతిరేక ప్రచారం.........
ఇటీవలే ధాకడ్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన కంగనా తాజాగా తన ఫ్యామితో పచ్చని చెట్లు, సెలయేళ్ళ మధ్య వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.
తాజాగా కంగనా ఈ సారి బాలీవుడ్ స్టార్ కిడ్స్ పై వ్యాఖ్యలు చేసింది. ధాకడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగనా మాట్లాడుతూ.. ''ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వచ్చే సినిమాల్లో చాలా వరకు.........
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణుకి కృతజ్ఞతలు తెలిపారు. కంగనా రనౌత్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.