Home » Kangana Ranaut
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కంగనా స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. ఇందిరా హయాంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నే�
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఇప్పుడికే పలు ఇంటర్నేషనల్ వేదికల్లో చోటు దక్కించుకుంటున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి అవార్డులను కైవసం చేసుకుంట�
ప్రస్తుతం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో 'ఎమర్జెన్సీ' అనే సినిమాని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకి కంగనానే నిర్మాత, దర్శకురాలిగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ వివిధ పరిసరాల్లో జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి...........
బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏదైనా సినిమా చేస్తుందంటే ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తారో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ చేసే సినిమాలు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తుంటారు. ఇక ఈ బ్యూటీ తాజాగా
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పి.వాసు తెరకెక్కించగా, జ్యోతిక పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లింది. ఇప్పుడు చాలా కాలం తరువ
కష్టాల్లో ఉన్న బాలీవుడ్ని సీనియర్ హీరోయిన్ టబునే కాపాడింది అంటూ బి-టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కామెంట్ చేసింది. గత కొంతకాలంగా బాలీవుడ్ కి గడ్డు కాలం నడుస్తుంది. ఏ జోనర్తో వచ్చిన, ఎంతటి బడ్జెట్ తో వచ్చిన ప్రేక్షకులు సినిమాని ఆదరించడం లేద�
వివాదాస్పద ట్వీట్లు చేశారంటూ భారత్లో పలువురి ప్రముఖ వ్యక్తుల ఖాతాలపై గతంలో ట్విటర్ బ్యాన్ విధించింది. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ ఉన్నారు. అదేవిధంగా ప్రసిద్ధ యూట్యూబర్ PewDiePie, అభిజీత్ భట్టాచార్య, కమల్ రషీద్
పలు అంశాలపై పోస్టులు పెట్టే కంగనా తాజాగా ఇన్స్టాగ్రామ్ పై సీరియస్ అవుతూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. తన స్టోరీలో..........
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కంగనా రనౌత్
బీజేపీలో చేరి, రాబోయే లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు నటి కంగనా రనౌత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా స్పందించారు.