Home » Karnataka bus
విహార యాత్రకు వెళ్లి తిరిగొచ్చే క్రమంలో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. మసబ్ ట్యాంక్లో తన కార్యాలయంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించారు.