karnataka mp Karnataka BJP MP K C Ramamurthy

    యువత భవిత నాశనమవుతోంది..రమ్మీని నిషేధించండి : MP డిమాండ్

    September 16, 2020 / 10:50 AM IST

    ఆన్‌లైన్ రమ్మీ గేమ్ నిషేధించాలని బీజేపీ ఎంపీ కేసీ రామ్మూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దక్షిణ భారత దేశంలో చాలామంది ఆన్‌లైన్ రమ్మీ గేమ్ యువత బానిసలుగా మారుతున్నారనీ..దేశానికి వెన్నెముక అయిన యువత ఇలా రమ్మీ గేములకు అలవాటు పడటం సర�

10TV Telugu News