Home » Karnataka Woman
బెట్టింగ్కు బానిసైన భర్త... కోటిన్నరకు పైగా అప్పు.. వివాహిత బలి
ఓ వధువు పెళ్లికి ముందు తన ముఖానికి వెరైటీ మేకప్ వేయించుకుంది. ఆ తరువాత ఆమెను చూసిన వరుడు ఈమెతో పెళ్లి నాకొద్దంటూ రద్దు చేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అరసికరె గ్రామంలో చోటు చేసుకుంది.
ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది.. కర్ణాటకలో ఇడ్లీ తిండి పోటీలు రసవత్తరంగా జరిగాయి. రాష్ట్రంలోని మైసూరు జిల్లాల్లో మైసూరు దసరా పండగ వేడుకల సందర్భంగా ప్రత్యేకించి ఇడ్లీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ఒక నిమిషం వ్యవధిలో ఎన్ని ఇడ్లీలు ఎక్కువగా తింట�