Home » kollu ravindra
బుద్ధా వెంకన్న స్టేజిపైకి వెళ్లకుండా కార్యకర్తలతోనే కూర్చున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి బుజ్జగించినా.. వినిపించుకోకుండా కన్నీళ్లు పెట్టుకుని సమావేశం నుంచి వెళ్లిపోయారు.
ఇసుకలో దోచేసిన డబ్బుతో హైదరాబాదులో విల్లాలు కడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసినప్పుడు మిల్లర్స్ కు రావాల్సిన బకాయిలు విడుదల చేయటానికి లంచాలు బొక్కేశారని ఆరోపించారు.
ఐక్యరాజ్య సమితి, అమెరికా అధ్యక్షుడిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తే బాగుంటుంది అని వల్లభనేని వంశీ అన్నారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రవీంద్ర అరెస్ట్ను చంద్రబాబు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుందని, పండుగ రోజు కూడా వారిని సంతోషంగా ఉండనివ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే ఆ�
అక్రమ కేసులకు భయపడి ప్రభుత్వానికి తలొగ్గే సమస్యే లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మున్ముందు కూడా పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జైలు నుంచి బెయిల్పై విడుదలైన అచ్చెన్నాయుడ�
ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా మైని�
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల్లో భయం మొదలైందట. వరుసగా ఆ పార్టీ నేతల అరెస్టులతో ఇతర నేతల్లో కూడా ఆందోళన పెరుగుతోందని చెబుతున్నారు. ముందుజాగ్రత్తగా కొల్లు రవీంద్ర అరెస్టును కొందరు టీడీపీ నేతలే సమర్ధిస్తున్నారట. మరికొందరు ఖండించడానికి కూ�
అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలన్న నానుడిని బాగా ఒంటబట్టించుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు బచ్చుల అర్జునుడు. వైసీపీ నేత హత్య కేసులో కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టయి జైలుకు వ
సంచలనం రేపిన మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్ పై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడార
మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రపై అభియోగాలు ఉన్నాయి. పరారీలో ఉన్న కొల్లు రవీంద్ర�