Home » Krishna
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1525కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1051 గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది కరోనాతో
కృష్ణా జిల్లా జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో టీ విక్రయించే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కార్మిక నగర్, ఆటో నగర్ లో టీ విక్రయించినట్లు గుర్తించారు. అతనితో కాంటాక్టు
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది విజయవాడ వాసుల పరిస్ధితి. కరోనా వ్యాప్తి చెందుతుంది, లాక్డౌన్ను పాటించండి, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావొద్దని అధికారులు మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా కృష్ణా జిల్లా వాసులను వణికించే రేంజ్ �
కరోనా మహమ్మారితో కృష్ణా జిల్లా విలవిలాడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
ఘట్టమనేని ఇందిరమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు..
వివిధ సందర్భాల్లో ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు సినిమాలు..
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 8,2020) మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్నూ కరోనా కలవరపెడుతోంది. ఏపీలో ఇప్పటి వరకు మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకుగురవుతున్నారు. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడికి అప్రమత్తమైంది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు ప
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్లో బంగారం విషయంలో మొత్తం రూ.6.71 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. గత కొంతకాలంలో గోల్డ్ లోన్స్ మంజూరు చేసే విషయంలో బ్యాంక్ అప్రైజర్ చేతివాటం చూపించినట్లుగా విచారణలో తేలింది. �
ఉన్నత చదువు చదువుకుంది. మంచి ఉద్యోగం చేసే భర్త దొరికాడు.. సాఫ్ట్ వేర్లో ఉద్యోగం చేస్తుంది. అయితే చిన్న వెలితి అమ్మ కాలేదు. ఐదేళ్లు అయినా అమ్మ కాలేదనే మనోవేధన. చివరకు నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించుకుని మధ్యలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింద�