Home » least 20 killed
పాకిస్తాన్లో ఓ బస్సు రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20మంది మృతి చెందారు. మరో 55మందికి గాయాలయ్యాయి. కరాచీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుక్కూర్ జిల్లాలోని కంధ్రా పట్టణంసమీపంలోని రోహ్రీ ప్రాంతంలో కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న బస్సు మానవరహిత �