Home » lord rama
Where was Hanuman born? : హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? ఈ ఒక్క ప్రశ్నకు.. భారతదేశంలో చాలా ప్రాంతాలు సమాధానాలవుతున్నాయి. మహారాష్ట్రలో అని ఒకరు.. కర్ణాటకలో అని కొందరు.. గుజరాత్లో అని మరొకరు.. హర్యానాలో అని మరికొందరు.. జార్ఖండ్లో అని ఇంకొకరు చెబుతున్నారు. ఇప్పుడు.. మ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాణాలు ఎలా ప్రయోగించాలనే దానిపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఓ సెట్ వేసుకుని ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన శిక్షణను త్వరలోనే ప్రార�
రామాయణం.. ఇదో అపూర్వమైన గొప్ప పురాణ ఇతిహాసం.. హిందువుల ఆరాధ్య దైవంగా శ్రీరాముడిని కొలవడం పురాణ కాలంగా ప్రసిద్ధి.. ఒక్క రామాయణమే కాదు.. మహాభారతం కూడా భారతదేశానికి అత్యంత ప్రియమైన ఇతిహాసాలుగా చెబుతుంటారు. పురాణాల్లో రామాయణానికి సంబంధించి ఎన్న�
అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఇవాళ(ఆగస్టు-5,2020) ప్రధాని మోదీ భూమిపూజ చేసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. రామజన్మభూమిలో మందిరం భూమిపూజ కా
రాముడు.. దేవుడనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.. రాముడు ఒక మనిషి. మనిషిగానే పుట్టాడు.. మనిషిగానే పెరిగాడు.. మనిషిగానే కష్ట సుఖాలన్నీ అనుభవించాడు. రాజుగా.. ప్రజల్ని పరిపాలించాడు. మరి.. మనందరికీ ఆదర్శప్రాయుడు ఎలా అయ్యాడు? పురుషోత్తముడిగా ఎలా మారాడ�
వాలిని.. చెట్టు చాటు నుంచి చంపాడు.. ఎవరో చెబితే.. భార్యను అడవులకు పంపాడు.. మరి.. రాముడు ఆరాధ్యనీయుడు ఎలా అయ్యాడు? అసలు.. శ్రీరాముడు ఎందుకు గొప్ప.? ఎందులో గొప్ప.? ఆదర్శ పురుషుడని ఎందుకు అంటున్నారు? శ్రీరాముడు.. సుగుణాభి రాముడు.. జగదభి రాముడు.. మర్యాదా పు�
శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు.? నిజంగానే.. రాముడు అక్కడి వీధుల్లో తిరిగాడా? రామాయణ ఇతివృత్తానికి అయోధ్యే వేదికగా నిలిచిందా? పురాణాలతోపాటు శాస్త్రవేత్తల పరిశోధనలు ఏం చెబుతున్నాయ్? ఆనాటి అయోధ్య గురించి.. ఈనాటి రీసెర్చ్ తేల్చిందేంటి? శ్రీరాముని
రాముడు భారతీయుడు కాదు, నేపాలీ.. రాముడు నేపాల్ లో జన్మించాడు, నిజమైన అయోధ్య నేపాల్ లో ఉంది అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్త�
భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామనమి మహోత్సవంలో ఏలోటూ రాకపోయినా, భక్తులను మాత్రం అనుమతించలేదు. నిడారంబరంగా సాగింది. చరిత్రలో ఇలా ఎన్నడూ శ్రీరామనవమి జరగలేదని ఆధ్యాత్మికవేత్తలన్నారు. ఒక్క భద్రాద్రేకాదు,దేశవ్యాప్తంగానూ అన్ని రామాలయాల్లో భక�
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో శ్రీరామనవమి శోభ కనిపిస్తోంది. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని