Home » Mahesh Babu
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపును సాధించారు. ఇక బాహుబలి వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ తరువాత ఆయన...
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’కు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు.....
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్...
టాలీవుడ్లో ఎవరైన సెలబ్రిటీ ఏదైనా ట్వీట్ చేశాడంటే వారి అభిమానుల నుండే కాకుండా ఇతర సెలబ్రిటీల అభిమానుల నుండి కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది.
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించే చిత్రాల కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాషల్లోని ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది సర్కారు వారి పాట. ఎంత స్పీడ్ గా షూటింగ్ ను చుట్టేస్తున్నారో.. అంతే స్పీడ్ తో ప్రమోషనల్ కంటెంట్ ను వదిలేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చూస్తుండగానే..
మహేష్ తన ట్వీట్ లో.. ''ఏపీ సీఎం జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము చెప్పిన సమస్యలను విని, వాటి గురించి ఆలోచించి ఆ సమస్యలకి పరిష్కారంగా సినిమా టికెట్ రేట్లని సవరించి........
ఇప్పటికి కూడా మహేష్ ఫ్యామిలీ కృష్ణతో, ఆయన ఉండే ఇంట్లో ఒక్క రోజైన గడుపుతారు. తాజాగా ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ కృష్ణతో మహేష్ పిల్లలు దిగిన ఫోటోని షేర్ చేసింది.
సూపర్ స్టార్ తో జక్కన్న పట్టాలెక్కేది ఎప్పుడన్న ప్రశ్నపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. 2022లో మాత్రం అది జరిగేలా..