Home » Mahesh Babu
కోడి ముందా..? గుడ్డు ముందా..? ఏళ్ల తరబడి చిక్కు ప్రశ్నగా ఉన్న ఈ గజిబిజి ప్రశ్నకు సూపర్స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ జవాబు చెప్పారు. వివరాళ్లోకి వెళ్తే.. నమ్రత మాజీ మిస్ ఇండియా అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బాలీవుడ్లో హీరోయిన్గా
కోట్ల రూపాయల పెట్టుబడితో రోజులు తరబడి శ్రమించినా రాని ఔట్ పుట్ ను సింపుల్ గా స్మార్ట్ వర్క్ తో రాబట్టారు ఆ కుర్రాళ్లు. సినీ ఫీల్డ్ లో తలపండిన ఉద్దండులతో శభాష్ అనిపించుకున్నారు. వాళ్ల టాలెంట్ చూసి నెటిజన్లంతా అదుర్స్ అంటూ ప్రశంసలతో ముంచెత్త�
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్లో సినీ ప్రముఖులు భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు. ఇటీవల సూపర్స్టార్ మహేష్, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ �
సూపర్స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు కానుకగా ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని అరుదైన కానుకలను బహూకరించాడు కిరణ్ అనే ఓ ప్రతిభా కిరణం. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘రమణా లోడెత్తాలిరా’ ఫైట్తో పాటు… కొండారెడ్డి బురుజు సెంటర్-ఇంటర్వెల్ బ్యాంగ్ ఫ�
ప్రేక్షకులకు ఒకప్పుడు సినిమా అన్నా, సినిమా వాళ్లు అన్నా.. చాలా ప్రత్యేక గౌరవం ఉండేది. బ్లాక్ అండ్ వైట్ కాలంలో అయితే సినిమా వాళ్లని దేవుళ్లని చూసినట్లు చూసేవారు. అంత గౌరవం ఇచ్చేవారు. ఇప్పటికీ అక్కడక్కడా సినిమా వాళ్లు అంటే.. ‘వాళ్లు చాలా స్పెషల�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదినం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఫిలింనగర్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకి ఎంత�
లాక్ డౌన్ వేళ..ఇంటికే పరిమితమయిన..ఆస్ట్రేలియా క్రికేటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ డేవడ్ వార్నర్ డ్యాన్స్ తో అదరగొడుతున్నాడు. ప్రముఖ నటులు నటించిన సాంగ్స్ కు ఇతను స్టెప్పులు వేస్తూ…డైలాగ్ లతో కూడిన టిక్ టాక్ వీడియోలు చేస్తూ..సోషల�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపటితో 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆదివారం (అగష్టు 9, 2020) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చేపడుతున్న అవగాహన కార్
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన రెండో చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్, హరిచందన హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా నెట్ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ ట�
రిచెస్ట్ యాక్టర్లు అనగానే.. అందరికి హాలీవుడ్ నటులు గుర్తుస్తారు.. ఇండియన్ రిచెస్ట్ యాక్టర్లు అంటే.. వెంటనే బాలీవుడ్ అనేస్తారు.. మన దక్షిణ భారత యాక్టర్లలో కూడా రిచెస్ట్ యాక్టర్లు ఉన్నారు. బాలీవుడ్ తో పోటీగా టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ఇలా మరెన�