Home » Mahesh Babu
ఆస్కార్ వీరుడు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకున్నాడు. ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ యావత్ ప్రపంచాన్ని ‘నాటు’ స్టెప్పులు వేసేలా చేసింది. ఇక ఈ డైరెక్టర్ ఇప్పుడు తన నెక్ట్స్
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలపడమే కాకుండా, ఆస్కార్ వంటి ప్రెస్టీజియస్ అవార్డును సైతం దక్కించుకుని అందరితో శభాష్ అనిపించాడు. ఇక ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఫోకస్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై ప�
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'RRR' సినిమాలోనే నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రతిష్టాత్�
N రెస్టారెంట్ అనే పేరుతో మహేష్ తన భార్య నమ్రత పేరు మీద ఈ రెస్టారెంట్ ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం AN రెస్టారెంట్ మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు ఇటీవలే. అయితే AN రెస్టారెంట్స్ మొదలైనప్పటి నుంచి నమ్రత పలు మార్లు వచ్చ
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. తన బాబాయ్ విక్టరీ వెంకటేష్తో కలిసి ఈ వెబ్ సిరీస్లో నటిస్తున్న రానా, దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ చేస్�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుక�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా మహేష్ కెరీర్లో 28వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న�
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న (మార్చి 5) హైదరాబాద్ లో ఫేర్వెల్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి సినీ, క్రీడా, రాజకీయ రంగంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్య�
టెన్నిస్ ప్లేయర్ గా దేశంలో ఎంతో పేరుని సంపాదించుకున్న క్రీడాకారిణి సానియా మీర్జా.. ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సానియా తన సొంతగడ్డ హైదరాబాద్ లో ఫేర్వెల్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నా�