maintaining

    Wearing Masks Must : ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

    July 18, 2020 / 06:45 AM IST

    Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్�

    ఆసుపత్రిలో ఉరి వేసుకున్న COVID 19 రోగి

    June 19, 2020 / 04:37 AM IST

    Indiaలో COVID 19 వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా..2020, జూన్ 19వ తేదీ శుక్రవారం నాటికి 3 లక్షల 80 వేల కేసులు నమోదయ్యాయి. కేసులు అధికమౌతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ సోకిన వారిని క్వారంటైన్ కు తర

    కరోనా గొడుగు మన చుట్టూ రక్షణ కవచం

    May 13, 2020 / 06:56 AM IST

    కరోనా రాకాసి ఎప్పుడు పోతుందోనని ఎదురు చూస్తున్నారు జనాలు. ఎంతోమందిని బలి తీసుకుంటున్న ఈ వైరస్ కు ఇప్పటికీ వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికీ మూడుసార్లు కొనసాగించారు. వైరస్ వల్ల

10TV Telugu News