Home » Mamata Banerjee
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
భారతదేశ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదంపై బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీయేతర పార్టీల నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన దేశభక్తి మరోసారి చాటుకున్నారు.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఎంసీ-బీజేపీ పార్టీలు తమ అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి.
బీజేపీ బెంగాల్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ట్వీట్ చేసింది. అందులో నుస్రత్ జహాన్ ఉన్నారు. 25 సెకన్ల వీడియో క్లిప్ ఉన్న ఈ వీడియోలో నుస్రత్ కు కార్యకర్తలు విజ్ఞప్తి చేయడం వినిపిస్తోంది.
వీల్ ఛైర్ లోనే మమత ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా..ప్రత్యర్థిగా మారిన సువేందుపై విమర్శలు సంధించారు.
నందిగ్రామ్లో బీజేపీ నేతకు మమతా బెనర్జీ ఫోన్ చేసి మద్దతు కోరడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేత సువేందు అధికారికి సన్నిహితుడైన ప్రళయ్ పాల్ -దీదీ తనకు ఫోన్ చేసి మద్దతు కోరినట్లు వెల్లడించాడు.
వెస్ట్ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు పెరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతటా ఉత్కంఠ కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయ తీరాలకు చేరుతుందని ‘టైమ్స్ నౌ - సీ ఓటర్’ ఒపీనియన్ పోల్..
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్..సీఎం మమత కాలి గాయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు