Home » Marsukola Saraswathi
టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు సరస్వతి. డబ్బులు ఇచ్చిన శ్యామ్ నాయక్ కు టికెట్ ఇచ్చారు అంటూ ఆరోపించారు. శ్యామ్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తానంటూ శపథం చేశారు.