Mata shishu sankshemama Hospital

    మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో శిశువు మాయం

    May 7, 2019 / 09:18 AM IST

    సంగారెడ్డిలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో శిశువు మాయం అయింది. ఎనిమిది రోజుల శిశువును గుర్తు తెలియిన మహిళ ఎత్తుకెళ్లింది. ఆస్పత్రిలో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాధవి, మల్లేష్ దంపతులు. ఏప్రిల్ 30 శ�

10TV Telugu News