Home » mekapati goutham reddy
షాక్లో సీఎం జగన్..!
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. తీవ్రమైన గుండెపోటుతో అకాల మరణం చెందారు. దుబాయ్ ఎక్స్ పో నుంచి అదైవరం హైదరాబాద్ చేరుకున్న మంత్రి.. తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది భీమ్లా నాయక్ చిత్ర నిర్మాణ సంస్థ.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి 49ఏళ్ల వయసులో గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాస్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో అనేక పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
వీలైనంత త్వరలో రాష్ట్రంలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు కానుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. పెట్రో కెమికల్ కారిడార్తో రాష్ట్రంలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
mekapati goutham reddy: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. నవంబర్, డిసెంబర్ నెలల్లో మరోసారి కరోనావైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరిక�