Home » Message For PM Modi
అయోధ్యలో ఆగస్టు 5న శ్రీ రామమందిరం నిర్మాణ భూమి పూజ కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కోసం వారణాసిలోని బచ్చేలాల్ అనే నేత కార్మికుడు ప్రత్యేక వస్త్రాన్ని నేశారు. ఆ వస్త్రంపై ‘జై శ్రీ రామ్, అయోధ్య పవిత్ర థామ్’ అని ఎంబ్రాయిడరీ చేశారు. ఈ వస్త్�