Home » migrant labours
పని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముందుకు వచ్చింది.
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 60 లక్షల మందిని ప్రత్యేక రైళ్ల ద్వారా వారి వారి స్వస్ధలాలకు పంపించామని రైల్వే శాఖ ప్రకటించింది. ఇందుకోసం మే 1 వ తేదీ నుంచి 4,347 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపి
కరోనా పరీక్షలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం కొత్త ఆదేశాలు, మార్గదర్శకాలు ఇచ్చింది. లాక్ డౌన్ 3వ దశలో
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వలస కూలీల జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధి లేదు, ఆదాయం
కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆదివారం(మే 3,2020) అధికారులతో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వారికి విజ్ఞప్తి చేశారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని, దయచేసి ఏప