Home » minister talasani srinivas yadav
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వీధి కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
సినిమా ఆర్టిస్టులు ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ప్రభుత్వం ఇచ్చే నంది, సింహా అవార్డులు. అయితే గత కొంత కాలంగా ఈ అవార్డులను ఇవ్వడం మానేశాయి ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు. తాజాగా ఈ అవార్డులు గురించి సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్య�
‘బిల్డింగ్ మొత్తం మెటీరియల్తో నింపేశారు..అందుకే మంటలు అదుపులోకి రావటం కష్టమవుతోందని మరో రెండు మూడు గంటల్లో పరిస్థితి చక్కబడుతుందని మంత్రి తలసాని తెలిపారు.
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి హఠాన్మరణం టాలీవుడ్ తో పాటు సినీ ప్రేమికులను కూడా కలిచివేసింది. నేడు(శుక్రవారం) హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 'కృష్ణంరాజు సంస్మరణ సభ'కు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివా�
ఈనెల 9న గణేష్ నిమజ్జనాలు భారీగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐదో తేదీనే ఏర్పాట్లు చేయడం లేదంటూ మాట్లాడటం సరికాదన్నారు. ఈనెల 9కి ఇంకా సమయం ఉందని ఆ టైమ్ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. గణేశ్ నిమజ్జనానికి రాష్ట్ర �
లష్కర్ బోనాల సందర్భంగా జంటనగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఆంక్షలు రేపటి వరకు కొనసాగనున్నాయి. మహంకాళి ఆలయానికి ఇవాళ పలువురు వీఐపీలు తరలిరానున్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. రాత్రికి నోవాటెల్ లో మోదీ బస చేయనున్నారు.
రాష్ట్రంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని..గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి.. శాస్త్రోక్తంగా తొలి బోనం నిన్న సమర్పించారు.
తెలుగు వారు గర్వపడే వ్యక్తి పీవీ. ఆయనకు భారత ప్రభుత్వం, ప్రధాని తరఫున నివాళులు. ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తున్నాం. ఢిల్లీలో పీఎం మ్యూజియంలో పీవీ గుర్తుగా పలు జ్ఞాపకాలను ఏర్పాటు చేశాం. పీవీ నరసింహా రావు చరిత్ర అందరికీ తెలిసేలా పుస్�
హరికథ సినిమా వినూత్నమైన సినిమా. అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం. ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన.............