Mirwaz umer farooq

    వేర్పాటువాద నేతలకు NIA సమన్లు : కేంద్రం కఠిన వైఖరి

    March 9, 2019 / 04:18 PM IST

    శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటువాద నేతలపై కేంద్రం ఉచ్చు బిగిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో  NIA  ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.  హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్, మరో వేర్పాటు వాద నేత సైయద్ అలీ షా గిలానీ కుమా

10TV Telugu News