Home » MMTS train services
హైదరాబాద్.. సికింద్రాబాద్ ప్రాంతాల్లో లోకల్ ట్రైన్లు ఎట్టకేలకు పట్టాలెక్కనున్నాయి. 15నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ లోకల్ ప్రయాణం జూన్ 23న షురూ కానున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సోమవారం ప్రకటించింది.