Home » MRPS
మాదిగ రిజర్వేషన్ పోరాట మితి (ఎమ్మార్పీఎస్) పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దాడ ప్రకాశరావు గుండెపోటుకు గురై మరణించారు.
139 People Rape Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలు సంచలన నిజాలు బయటపెట్టింది. తనను 139 మంది అత్యాచారం చేయలేదని బాధితురాలు చెప్పింది. అంతేకాదు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు అమాయకులు �
Hyderabad Rape Victim on Anchor Pradeep: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని మందృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధితురాలికి, కుటుంబానికి పూర
అంబేద్కర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించాలని ఎమ్ ఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చమంటూ ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలన్నారు.
హైదరాబాద్ : రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పర్మిషన్ లేకపోయినా అది కూల్చకుండా, అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు కూల్చారో సమాధానం చెప్పాలని ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కూల్చిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం �
హైదరాబాద్: మే 8వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహా గర్జన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ అనుమతి కోసం ఇప్పటికే మూడు సార్లు పోలీసులను కోరినా, సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మార్ప�