Home » MUKTH BHARAT
జార్ఖండ్ ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చిన సమయంలో ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అధిష్ఠానానికి గట్టి హెచ్చరిక పంపించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉందని, దీనిని చక్కదిద్దేందుకు సరైన చర్యలు తీసుకోకపోతే �